తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్చెరువుకు ఆక్రమణలతో దాని ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు కబ్జారాయుళ్లు చెరువును ఎక్కడికక్కడ చెరపడుతుండగా...మరోవైపు ఓ నిర్మాణ సంస్థ చెరువు కట్టను తోడేస్తుండ�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన 58, 59 జీవో కొంతమంది పెద్దలకు వరంగా మారింది. దానిని అడ్డంపెట్టుకుని జిల్లాలో రూ. 50 కోట్లకుపైగా విలువైన తుర్కయాంజాల్ మున్సి�
జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంలో భాగంగా తుర్కయాంజాల్ మున్సిపల్ను సర్కిల్గా మార్చుతూ ప్రభుత్వం చార్మినార్ జోన్లో కలిపింది. ప్రజలు అక్కడికి వెళ్లేందుకు దూరభారం కావడంతో �
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (Turkayamjal) ప్రధాన రహదారిపై రోజు రోజుకు వాహనాల రద్ది పెరుగుతున్నది. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దాటుకున్న క్రమంలో పలువురు ప్రమాదాల