Peddapalli | అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల పట్టింపులేని తనమో తెలియదు కాని పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో గత పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన శుద్దజల కేంద్రం(మినరల్ వాటర్ ప్లాంట్ ) కాస్తా మూతపడింది.
పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో గత 20 ఏళ్లుగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ను జాతర కమిటీ చైర్మన్, ఉపసర్పంచ్ ముత్యాల తిరుపతి ఆద్వర్యంలో సమీప గ్రామాల సర్పంచులు, జాతర కమిటీ సభ్యులు ఆవిష్కరించ�
హన్మాన్ విగ్రహం నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర వరకు రూ.99 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను సమ్మక్క జతారలోగా పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అధికారులను ఆదేశించారు.