రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర బేసిన్లలో వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు పూర్తిస్థాయి
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గోదావరిపై నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకం(ఇన్టేక్వెల్)వద్ద పూడికతీత పనులు చేపట్టేందుకు బరాజ్లో ఉన్న నీటిని వదిలేస్తున్నారు. దేవాదుల ఇన్టేక్వెల్ ద్వారా నిత్య