AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో పాముల సంచారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉండే గదిలో పాములు సంచరిస్తున్నాయి. దాంత�
విశాఖ-తిరుమల ఎక్స్ప్రెస్లో టపాసుల శబ్దం కలకలం సృష్టించింది. తుని స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగిలో టపాసులు పేలి పొగలు, శబ్దం వచ్చాయి. పేలుళ్లతో ప్రయాణికులు ఆందోళన చెందారు.