బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతూ నదీజలాల్లో అన్యాయం జరగకుండా చూసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పొరుగు రాష్ర్టాలు కాలరాస్తున్నా నిమ్మక�
తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డు (టీఆర్ఎంబీ) సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు కార్యదర్శి తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటిపారుదల శాఖలకు సమాచారమిచ్చారు. నదిలోని నీటి లభ్య త, మూడు రాష్ర్టాల మధ్య పంపకం