ఒకవైపు తుంగభద్రానది, మరోవైపు కృష్ణానది, జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా సాగునీరు అందుతుందనే ఉద్దేశంతో రైతులు మండలంలోని ఆయా గ్రామాల్లో మిరప పంటను విస్తారంగా సాగు చేశారు. టీబీ డ్యాం, జూరాల రిజర్�
నీళ్లు నిండుగా ఉండడంతో ఎవుసం పండుగలా సాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రాజెక్టుల నుంచి సాగునీరు పుష్కలంగా అందుతున్నది. పక్కనే కృష్ణ, తుంగభద్ర పారుతున్నా సమైక్య పాలన లో నీటికి నోచుకోని చోట.. నేడు ఎట�