జొన్నలు కొనడంలో అధికారుల జాప్యం, నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొనాలలోని కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ రైతువేదికలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. బోథ్, సొనాల మండలాల పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు.