ఆర్టీసీని ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్ధ అభివృద్ధికి చాలా మార్గాలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆర్టీసీని ఆర్ధికంగా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2017-18 బడ్జెట్�
తెలంగాణ రాష్ట్రంలో 31 మే 2021 నాటికి కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 5,78,351 నమోదు కాగా, ఇందులో మొత్తం 5,40,986 మంది రికవరీ అయ్యారు. కరోనా కారణంగా మొత్తం 3,281 మంది మరణించారు. ఇంటింటి జ్వర సర్వే :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 17 ల�
సకల కళల ఖజానా – తెలంగాణ ! సర్వ సంస్కృతుల నజరానా – తెలంగాణ! వేలాది సంవత్సరాల చరిత్ర, గొప్ప సంస్కృతి ఉన్న నేల – తెలంగాణ! మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు “గంగా జమున తెహ్ జీబ్” గా అభివర్ణించిన నేల – తెలంగాణ!! �
నమస్తే తెలంగాణ వెబ్సైట్లో లభ్యం హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధితో దూసుకుపోతున్నది. కేవలం ఏడేండ్ల కాలంలోనే అన్ని రంగాల్లో ఎంతో అభ�
సమాచార సాంకేతిక విజ్ఞానానికి దేశంలో ప్రముఖంగా వినిపించే పేరు తెలంగాణ రాష్ట్రం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం. అందుకే ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తు�
ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావన. ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహ పూర్వకంగా ఉండాలని నిర్ణయించారు. తెలంగాణలో ఎంప్లాయీ ఫ్రె�
భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షపాతం తగ్గుతు�
ఎస్సీ, ఎస్టీ వర్గాల మాదిరిగానే మైనారిటీల్లో కూడా పేదరికం ఉంది. ముస్లింలు, ఇతర మైనార్టీల జీవితాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ఆచరణాత్మక విధానం అమలు చేస్తున్నది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే విష
మంచినీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నది. ప్రతీ ఇంటికి ప్రతిరోజ�
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 201
పేదలకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందించడం ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది. గతంలో ప్�
వ్యవసాయం నేడు పండగైంది | తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.
మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. రవాణా సౌకర్యం బాగున్న సమాజాలు త్వరితగతిన పురోగమిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ అన్నిరంగాల్లో మాదిరిగానే రహదారుల విషయంలో కూడా తెలంగాణకు తీవ్ర అన్
తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు స్థాపనకు అనుకూలమైనది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇంకా అనుకూలమైనది. తుఫాన్లు, భూకంపాల ప్రభావం లేని దక్కన్ పీఠభూమిలో హైదరాబాద్ భాగం. సమశీతోష్ణ వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. పర