‘మేము బతికుండగానే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. జీవితకాలం ఆర్టీసీకి సేవలు చేస్తే.. చివరికి రోడ్డున పడేస్తరా? ఇదెక్కడి న్యాయం? ఎందుకిలా మమ్మల్ని మానసిక క్షోభ పెడుతున్నారు?’ అంటూ ఆర్టీసీ రిటైర్డ్ �
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించకుండా జాప్యం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ