గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో వారం, పది రోజుల్లో ఫైనల్ కీని వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత వెం�
రాష్ట్రంలో గ్రూప్4 ప్రిలిమినరీ ‘కీ’ని సోమవారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ‘కీ’తోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ను కూడా https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీ�
రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.