మొత్తం ఆరు పేపర్లు. 900 మార్కులు. తెలిసిన విషయాలు రాసినా 150 మార్కుల పేపర్కు 10-20 మార్కులైనా వస్తాయి. గ్రూప్-1 మెయిన్స్లో పేపర్కు 10 మార్కులు కాదు కదా.. మొత్తం ఆరు పేపర్లు కలిపినా పది మార్కులేయలేదు. పైగా వారంతా �
‘ఎవుసం అంటే ఏమిటి?. పునాస అర్థం ఏమిటి.. ఆనపకాయ అని దేనినంటారు. ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజు ఆడుకుంటారు.. పగిడిద్దరాజు ఎవరి భర్త.. మలీద ముద్దను దేనితో తయారుచేస్తారు’ అన్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. కనీసం వాటిగు
రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టులో గ్రూప్2, అక్టోబర్లో గ్రూప్-1, నవంబర్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పరీక్షల క�