సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు పేర్కొన్నారు.
కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. సంబంధిత ధ్రువపత్రాలను ఐఎస్వో ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో అకాడమీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా కరీ�