సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు చేసే అంశంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పర్సంటేజీ విధానాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయడం కుదరదని అగ్ర నిర్మాతలు అభ్యంత
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కొత్త పాలక మండలిని ప్రకటించారు.