ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలుర కంటే అమ్మాయిలే అత్యంత ప్రతిభ కనబరిచి పైచేయిగా నిలిచారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్తో కలి
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విద్యా శాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఏడాది నష్ట పో