హైదరాబాద్ : తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై మంత్రి మీడియా సమావేశ
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు | రాష్ట్రంలో వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 53 మంది �
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు
పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది.