బంజారాహిల్స్ : పర్యావరణ పరిరక్షణ అంటూ సందేశాలు ఇవ్వడం మానేసి ప్రతి ఒక్కరూ కార్యాచరణలో దిగాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖ హీరో దగ్గుబాటి రానా అన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, మారుత్ డ్రోన్స్ సంస్థ, �
హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకుల వారీగా వందశాతం పునరుద్దరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ము�
హైదరాబాద్ : తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెలంగాణ అటవీ శాఖ పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ నిఘా విభాగం హైదరాబాద్లోని రామంతపూర్లో రైడ్ చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. వీరి వ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో పులులకు నెలవైన ప్రదేశం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. గతంలో 12గా ఉన్న పులుల సంఖ్య తాజా నివేదికలో 14కు చేరింది. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం వార్షిక నివేది�
హైదరాబాద్ : తెలంగాణలోని జూ పార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు ఆయా కేంద్రాల పున:ప్రారంభానికి ప్రభుత్వం