సోలార్ పవర్ను వినియోగించేందుకు చర్యలు తీసుకొన్న తెలంగాణ ఫుడ్స్ మరో ముందడుగు వేసింది. ఇక నుంచి సంస్థ కార్యకలాపాలన్నీ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది.
దేశంలో మార్పు తీసుకొనిరావడం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే రాజకీయాలు నడుస్తున్నాయని, వాటిని ఎదుర్కొనే సత్తా సీఎం క