పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలో 12 ఉన్నత, 2 గురుకుల, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు మొత్తం 463 మంది విద్యార్థులు పరీక�
కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలకు చెందిన 99 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 89 మంది ఉత్తీర్ణు