ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కూడా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. బ�
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొని జాతీయ జెండాను వారివారి కార్యాలయాల్లో ఎగురవేసి జెండాకు