ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్కు చేరుకోగా, పీవీ సింధు తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది.
గాయం కారణంగా ఆరు నెలలుగా ఆటకు దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగనుంది. ఈ సీజన ఆరంభ టోర్నీలో సింధుతో పాటు సైనా నెహ్వాల