ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘త్రిఫల చూర్ణ’ మిశ్రమాన్ని ఉసిరికాయ, తానికాయతోపాటు కరక్కాయ పొడిని తగుపాళ్లలో కలిపి తయారుచేస్తారు. కరక అత్యంత ప్రధానమైన ఔషధ మొక్క. అడవిలో ఈ జాతి చెట్లు విస్తారంగా కన�
ఆయుర్వేదంలో త్రిఫలాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలనే త్రిఫలాలు అంటారు. మన దేహంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల్లో ఉండే హెచ్చు తగ్గుల కారణంగానే అనేక వ్యాధులు �
మూడు రకాల పండ్లతో చేసే త్రిఫలా చూర్ణం గొప్ప ఆయుర్వేద ఔషధం. ఇది పొట్టకు సంబంధించిన సమస్యల నివారణలో దోహదపడుతుంది.మలబద్ధకం, పొట్టలో ఆమ్లం వంటివాటికి త్రిఫలను దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఆయుర్వేద వైద్యుడి సల�