శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిమెన్ కమిటీ రేపు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానున్నది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ ఇప్పటికే సమాచారం అందించింది.
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలకు సంబంధించి త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 25న జరుగనున్నది. ఇంతకు ముందు కమిటీ ఒకసారి సమావేశం కాగా.. తాజాగా జరిగే భేటీ రెండోది. కేంద్ర హోంవాఖ