సైంటిస్టుల కృషితోనే చంద్రయాన్-3 సక్సెస్ అయిందంటూ చెబుతూనే, వివిధ అవార్డుల కింద సైంటిస్టులకు ఇచ్చే నగదు పురస్కారానికి మోదీ సర్కార్ మంగళం పాడుతున్నది.
మనాబో, హాసిల్మన్, పారిసీని ఎంపిక చేసిన నోబెల్ కమిటీ భూతాపం, గ్రహాల స్థితిగతులపై విశేష కృషికి పురస్కారం స్టాక్హోమ్, అక్టోబర్ 5: ప్రపంచ దేశాలను వేధిస్తున్న భూతాపం, వాతావరణంలో మార్పులను అంచనా వేయడంతో ప