జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు పెట్టింది పేరు. 1972-73లో కొత్తూర్(బి) గ్రామంలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీని ప్రారంభ�
చెరుకు సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు రైతులకు అండగా నిలబడింది. వ్యవసాయ బావులు, బోరుల్లో పుష్కలంగా సాగు నీరు ఉండడంతోపాటు కరెంట్ సమస్య లేకపోవడంతో జహీరాబాద్ డివిజన్లో చెరుకు సాగు భారీగా పెరి
ట్రైడెంట్ ఫ్యాక్టరీ | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని రైతులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.