గిరిజన యువతకు రావాల్సిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. నిధుల విడుదల కోసం 7న చలో గిరిజన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడ�
గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్య వీరభద్రం నాయక్ అన్నారు. గురువారం బోనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఆధ్వర్యంలో ట్రైకార్ రు�
చుంచుపల్లి : మండలంలోని పలు పంచాయతీల్లో మంగళవారం పెసా గ్రామసభలుల్లో ట్రైకార్ రుణాల కోసం ఇంటర్యూలు నిర్వహించారు. మండలంలోని చుంచుపల్లి తండా, నందా తండా, విద్యానగర్ పంచాయతీ, ఎన్కేనగర్ పంచాయతీల్లో ఈ గ్రామసభల