దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లగచర్ల ఘటనలో అమాయక గిరిజనులకు జాతీయ ఎస్టీ కమిషన్ అండగా నిలిచింది. అధికారులపై తిరగబడిన ఘటన అనంతరం గిరిజన మహిళలు, వృద్ధులు, చిన్నారులపై పోలీసులు వ్యవహరించిన తీరును జాతీయ ఎస్�
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దు పూర్తిగా అటవీప్రాంతంలో ఉన్న గుబ్బుల మంగమ్మ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంపై జాలువారే జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
రాజస్థాన్ బీజేపీ ఎంపీ, తిజారా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి బాబా బాలక్నాథ్ సోమవారం భివాడీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆ కబిలస్(గిరిజనులు) ఏకమయ్యారు. మనం ఓటింగ్ శాతం ద్వారా వాళ్ల ప్ర�
ఏటా ఆదివాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుకల్లో అకాడీ పండుగ ప్రత్యేకమైనది. ఈ పూజలు చేస్తే తమ దేవత పాడిపంటలకు రక్షణ కల్పిస్తుందని గిరిజనుల నమ్మ కం. మండలంలోని శంకర్గూడ, ఇంద్రవెల్లి గోం డ్గూడ, వడగాం గ్�
kommu koya dance | ఆదివాసులు.. భారతీయ సంస్కృతికి బీజాలు. ఆధునిక యుగానికి, ఆదిమ కాలానికి వారధులు. గిరిజన తెగల్లో పురుడు పోసుకొన్న జానపద రూపాలు కోకొల్లలు. అలాంటి అనేకానేక కళల్లో.. ‘కొమ్ము కోయ నృత్యం’ ప్రత్యేకమైంది. అడవి
పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లోని జరవ తదితర తెగలవారికి కోవిడ్ టీకాల కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు. సున్నితమైన రోగనిరోధకత కలిగిన ఈ తెగలలో గతేడాది కన్నా ఎక్కువ కోవిడ్ కేసులు కనిపిస్తుండడంత