ఆదిమ గిరిజన తెగల ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను శనివారం సందర్శించార�
దేశంలో చాలా రాష్ర్టాల్లో షెడ్యూల్డ్ ట్రైబల్స్గా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కొన్ని జిల్లాల్లో గిరిజన తెగలుగా.. మరికొన్ని జిల్లాలో బీసీ-ఏలుగా పరిగణిస్తున్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1968 వరకు వీళ్లను అ�
హైదరాబాద్ : అంతరించిపోతున్న ఆదివాసీ తెగల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారికి ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అదనపు పోషకాహారాన్ని అందించేందుకు గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని