భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదు. సరిహద్దున ఆం ధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆ
ప్రతిపాదనలు రూపొందిస్తున్న గిరిజన సంక్షేమశాఖ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మారుమూల, ఏజెన్సీ గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేయటం కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.