గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నది. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 4 కోట్ల 20 లక్షల నిధులతో బాలికల గురుకుల
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎంతోకాలం నుంచి ఎదురు చూసిన గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల నెరవేరింది. ఆరేళ్ల నుంచి అద్దె భవనంలో బాలికలు, ఉపాధ్యాయుల బృందం అరకొర వసతుల మధ్య అష్ట కష్�