నిర్మల్ జిల్లా కేంద్రంలోని షేక్షాహెబ్పేట్లో బీఆర్ఎస్ జెండా గద్దెను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కార్యకర్తలు అక్
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పనపై అన్ని పార్టీలు స్పష్టత ఇవ్వాలని నంగారా భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు.