పోడు భూములు వద్దు.. మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు భూమి పత్రాలతో శుక్రవారం నిరసన తెలిపారు.
మణిపూర్ గవర్నర్ అనసూయి యూకీకి కుకీ గిరిజన మహిళల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. బుధవారం ఉదయం చురాచాంద్పూర్ పట్టణంలో గవర్నర్ పర్యటనను గిరిజన మహిళలు అడ్డుకున్నారు.