ఉత్తరాది రాష్ర్టాలు, దేశ రాజధాని భారీ వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో విచక్షణారహితంగా జరుగుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మండలంలోని గుడ్లనర్వలో పల్లెప్రకృతి వనంలో ఉన్న చెట్ల ను ఎలాంటి తీర్మానాలు లేకుండా నరికివేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ ఆర్ఎస్ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను
రాడార్ ప్రాజెక్టు వల్ల ఉనికి కోల్పోనున్న దామగుండం అడవిని కాపాడుకునేందుకు తెలంగాణలో సాగుతున్న ఆందోళన తరహాలో ఛత్తీస్గఢ్లో మరో ఆందోళన మొదలైంది. మైనింగ్ కోసం హస్దేవ్ అటవీ ప్రాంతంలో చెట్లను నరికేయడ�
Harish Rao | సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మెదక్ రోడ్డులో రోడ్డు వెంట ఉన్న చెట్లను అకారణంగా నరికివేస్తున్న విద్యుత్ సిబ్బందిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మందలించారు. అటుగా వెళ్తున్న హరీశ్రావుకు చెట్�