Singapore | సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్క్ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు.. ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మ�
సౌదీ అరేబియా అన్ని ప్రయాణ పరిమితులను తొలగించింది. అంతర్జాతీయ విమానాలను ప్రారంభించింది. సరిహద్దులను కూడా తెరిచింది. ఈ రోజు నుంచే ఇవన్నీ అమలులోకి వస్తాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి విమాన ప్ర�
Corona effect : అప్రమత్తమైన అమెరికా, బ్రిటన్ సహా ఇతర పొరుగు దేశాలు భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత భారత్ నుంచి ప్రయాణాలపై
ఆక్లాండ్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సంబరాలు నెలకొన్నాయి. రెండు దేశాల విమానాశ్రయాల్లో భావోద్వేగ సన్నివేశాలు దర్శనమిచ్చాయి. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో గత ఏడాది విధించిన ప్రయాణ �