సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, సంగారెడ్డి తదితర నియోజకవర్గాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయడానికి ఏపీ బాట పట్టారు. ఈనెల 13న తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ బస్సుల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్క