పుదుచ్చేరిలోనూ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కంపెనీకి చెందిన 25 బస్సులను పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చింది.
బీఆర్ఎస్ కార్మికులకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నదని జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో తదుపరి కార్యచరణపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.