రాష్ట్రంలో రూ.50 వేల కోట్లతో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేశామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. తద్వారా 2014 అనంతరం విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని
గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు రంగంలో మిరుమిట్లు గొలిపే అభివృద్ధి సాధించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడానికి నిర్దేశించిన ప్రమాణాల్లో విద్యుత్తు రంగం అత్య�