భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రైలు పట్టాలు వరద నీటితో కొట్టుకుపోవడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి, కుదించి ఆదివారం నడిపించారు. విజయవాడ-సికింద్ర
మకరజ్యోతికి సమయం దగ్గరపడుతున్న వేళ అయ్యప్ప దీక్షాపరులకు కొత్త సమస్య వచ్చి పడింది. వివిధ కారణాలతో జనవరి ఒకటో తేదీ నుంచి 15 దాకా కేరళకు వెళ్లే దాదాపు 20 ట్రైన్లను రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.