నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు సీనియర్లకు కూడా కనీస సమాచారం �
పట్టణంలోని మాసుకుం ట ఆంజనేయ సహిత రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం విఘ్నేశ్వర పూజతో వేడుకలకు అంకురార్పణ చేశారు.