ఇకపై ఫీచర్ ఫోన్ వినియోగదారులూ యూపీఐని వినియోగించుకోనున్నారు. ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే.. సోమవారం ‘ఫోన్పే యూపీఐ 123పే’ సేవలను ప్రారంభించింది. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫీచర్ ఫోన్
రిజర్వ్బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు చెందిన పేటీఎం యాప్ ఇకముందు కూడా పనిచేసేలా చూడాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ను కేంద్ర బ్యాంక్ కోరింది.