ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ ప్రభుత�
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పటేల్ రమేశ్రెడ్డికి పదవి వచ్చింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.