Mahavatar Narsimha | మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) ప్రపంచవ్యాప్తంగా జూలై 25న థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా