Stock markets | భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి జోరు కనబర్చిన దేశీయ ఈక్విటీ సూచీలు ఇవాళ ఏకంగా 1.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ముంబై , జూలై : స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ప్రారంభ సెషన్ లో లాభాలతో మొదలై ఆతర్వాత సూచీలు కొంత నష్టాల్లోకి జారుకున్నా, కీలక రంగాల మద్దతుతో తిరిగి పుంజుకుని గరిష్ఠాలను తాకా�
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం ల�
ముంబై, జూన్ 3: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ఓఎన్ జీసీ 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.
ముంబై ,మే 6: సెన్సెక్స్ ఈరోజు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.50శాతం అంటే 243.34 పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్ట
ముంబై ,మే 4: ఇవాళ టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 3.34 శాతం, SBI 3.18 శాతం, బీపీసీఎల్ 2.70 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 2.49 శాతం, కొటక్ మహీంద్రా 1.94 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్ 3.72 శాతం,