తమిళనాడు దివంగత మాజీ సీఎం, సినీ నటి జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం తలైవి. కంగనారనౌత్ లీడ్ రోల్ పోషిస్తుండగా..అరవింద్ స్వామి, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధుబాలకు పుట్టిన
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్, రాంచరణ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కొమ�
నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు లవ్స్టోరీ. ఇటీవల కాలంలో ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త పాయింట్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకులు. ఈ మధ్య విడ�
ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. అడివి శేష్ లీడ్ రోల్లో నటిస్తుండగా..శోభితా ధూళిపాళ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. డైర
మొదటి సినిమా ఉప్పెనతో ఈ ఏడాది టాలీవుడ్కు బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. 2021లో రూ.100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ ప�
‘ఇరుగుపొరుగువారైన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం నుంచి పెళ్లి వరకు జరిగే ప్రయాణానికి అందమైన దృశ్యరూపమే ‘రంగ్దే’. మానవోద్వేగాలు సప్తవర్ణాలకు ప్రతీక అని తెలియజెప్పేలా ఈ టైటిల్ పెట్టాం’ అని అన్నారు వెం�
నితిన్, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం రంగ్ దే. ట్రైలర్ చూస్తుంటే సూపర్ హిట్ చిత్రం నువ్వేకావాలి లా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు వెంక�
టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. దీంతోపాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రాజశేఖర్ కొత్త ప్రాజెక్టు టైటిల్ మర్మాణువు. ఓ మహారాజు నవ్వ
టాలీవుడ్ లో త్రివిక్రమ్-మహేశ్బాబు కాంబినేషన్ అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబోలో మరో సినిమాకు అంతా సిద్దమవగా..అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలి ఉంది
దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రానా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారుజ. మొదట్లో రానా నటపై అనేక విమర్శలు రాగా, వాటన్నింటిని సరిదిద్దుకుంటూ ఇప్పుడు స్�