రాశీ ఖన్నా..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరి ఊహల్లోకి వచ్చేసింది రాశీ ఖన్న
బాహుబలి 2 తర్వాత సినిమాలు చేయని రానా..నాలుగేళ్ల తర్వాత అరణ్యతో వచ్చాడు. ప్రశంసలు దక్కుతున్న ఈ సినిమాకు పైసలు మాత్రం రావడం లేదు. తొలిరోజు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పు�
ఉప్పెన సినిమాతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది మంగళూరు భామ కృతిశెట్టి. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఉప్పెన ఇచ్చిన సక్సెస్తో వరుస ఆఫర్లు కృతిశెట్ట
తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ నిన్ను చేరి. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్. గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు ముఖ్య పాత్రలు పోషిస�
తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు చాలా పెరిగింది. బాలీవుడ్ కూడా కుళ్ళుకునేలా మన సినిమాలు కమర్షియల్ గా వసూలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్యాండమిక్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ కోలుకున్న తీరు చూసి మిగిలిన ఇండస్ట్ర�
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో ఫుల్ ఫేమస్ పొందిన అవికా గోర్ తెలుగులో ‘ఉయ్యాల జంపాల’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ వంటి సినిమాలలో నటించి త�
సాధారణంగా ఒక సినిమా హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ తీస్తే అందులో కూడా అదే హీరో ఉంటాడు. కానీ ఇప్పుడు నాని మాత్రం హిట్ సినిమా సీక్వెల్ కోసం విశ్వక్ సేన్ ను కాదని అడవి శేష్ ను తీసుకున్నాడు.
బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్. పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టోరీతో సినిమాలు చేస్తున్నాడు.
ఏదైనా చేయండి.. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ మాత్రం ఇవ్వండి.. కావాలంటే ఎంతైనా ఇస్తాను.. ఈ డైలాగులు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పవన్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం కూడా గొప్పగా ఫీ�