పారాలింపిక్స్లో ఒకే రోజు ఇండియా ఖాతాలో రెండో సిల్వర్ మెడల్ చేరింది. ఆదివారం ఉదయం టేబుల్ టెన్నిస్లో భవీనా పటేల్ సిల్వర్ సాధించి చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు మెన్స్ హైజంప్ టీ47 ఫైనల్లో ఇండియాకు చ�
పాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ( Bhavina Patel ).. తాను సచిన్ టెండూల్కర్ను కలుస్తానని చెప్పింది. స�
భవీనాబెన్ | టోక్యో పారాలింపిక్స్లో పతకం సాధించిన భవీనాబెన్ పటెల్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందించారు. ఆమె అసాధారణ సంకల్పం దేశానికి కీర్తిని తెచ్చాయని
టోక్యో: పారాఒలింపిక్ అథ్లెట్ సారా స్టోరే ( Sarah Storey )చరిత్ర సృష్టించింది. పారాఒలింపిక్స్ కెరీర్లో 15వ గోల్డ్ మెడల్ను ఆమె సొంతం చేసుకున్నది. ఇవాళ ఇజు వెలోడ్రోమ్లో జరిగిన సైక్లింగ్ ఈవెంట్లో స్వర్ణ పత�
టోక్యో పారాలింపిక్స్ ప్రారంభం అట్టహాసంగా ఆరంభ వేడుకలు ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్కు ఆతిథ్యమిస్తున్న తొలి నగరంగా టోక్యో నిలిచింది. టోక్యో: విశ్వక్రీడా సమరానికి వేళైంది. పదహారు రోజుల వ్యవధిలో ప్�
భారత చెఫ్ డీ మిషన్ గురుశరణ్ సింగ్ న్యూఢిల్లీ: ఈసారి పారాలింపిక్స్లో భారత్ సుమారు 5 స్వర్ణాలతో పాటు మొత్తం 15 పతకాలు సాధిస్తుందని చెఫ్ డీ మిషన్ గురుశరణ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ