నస్పూర్ శివారులోని సర్వేనంబర్-42లో టీఎన్జీవోస్కు కేటాయించిన 32.02 ఎకరాల భూమి వివాదాలకు దారితీస్తున్నది. 2000లో అప్పటి ప్రభుత్వం టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగించగా, అందులోనే తమకు సైతం భూమి ఉం�
దేశంలోనే కేసీఆర్ను మించిన నాయకుడు లేడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ. 30 లక్షలతో నిర్మించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.
సమాజంలో పురుషులు, మహిళలందరూ సమానమేనని, మహిళలు విద్యతోపాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.