ఉద్యోగులంతా ప్రభుత్వ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యోగులపై కక్ష సాధింపులు, బెదిరింపులు తగ్గాలంటే మళ్లీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమే క�
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) నూతన అధ్యక్షుడ్ని ఈ నెల 19న ఎన్నుకోనున్నారు. గురువారం టీఎన్జీవో కేంద్రం సంఘం కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరుగనున్నది.