పశ్చిమ బెంగాల్లోని బదురియాలో బుధవారం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యాలయం సమీపంలో భూగర్భంలో పాతిపెట్టిన రూ. 500 నోట్ల కట్టలతో నిండిన సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సం
అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పరాజయం ఖరారవ్వటంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలపై కొంతమంది దాడులకు తెగబడ్డారు. పార్టీ కార్యాలయాల్లోని ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లు, పార్టీ తోరణాలను ధ్వంసం చేసిన