తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో రైతులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంలో ప్యూరిఫైడ్ వాటర్ కేంద్రం ఏర్పాటు చేయటం హర్షనీయం అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం ప్యూరిఫైడ్ వాటర్ కేం�
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల నుంచి పెసర్లు పెద్దఎత్తున వస్తున్నాయి. ఈ నెల 28 నుంచి పెసర్ల రాక ప్రారంభం కాగా 1,788 క్వింటాళ్లు వచ్చాయి. ప్రారంభంలో క్వింటాకు రూ. 8,029 ధర రాగా గురువారం రికార్డు స్థాయిల