వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దష్ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. తప్పుదోవ పట్టించేలా ఈ దర్శనాలపై సోషల్ మీడియాలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో మాదిరిగా తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ధర్మకర్తల మండలి శనివారం ప్రకటన విడుదల చేసింది.